క్రైమ్
-
హైదరాబాద్ లో క్రాకర్స్ కాల్చడంపై ఆంక్షలు
దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్లో ఆంక్షలు కొనసాగనున్నాయి. హైదరాబాద్లోని మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో టపాసులు కాల్చేందుకు రెండుగంటలు మాత్రమే టైం ఇచ్చారు. రద్దీ ప్రాంతాలు, రోడ్లపై…
Read More » -
ఫేక్ డాక్యుమెంట్లతో 2 కోట్ల భూమి కబ్జాకు స్కెచ్!
కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ లో ఖరీదైన భూములు కబ్జాలకు గురవుతున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాదారులు జెండా పాతేస్తున్నారు. ఫేక్ డాక్యుమెంట్లు స్పష్టించి…
Read More » -
పాఠం చెప్పడం మానేసి పాడు పని…బాలికతో అద్యాపకుడి అసభ్య ప్రవర్తన..!
క్రైమ్ మిర్రర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి: మండలానికి మార్గదర్శకంగా ఉండి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకుడు సభ్య సమాజం తలవంచుకునేలా విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు…
Read More » -
రైతును చితకబాదిన మునుగోడు ఏఎస్ఐ కోటి సింగ్ కు చార్జి మేమో జారీ
నల్గొండ జిల్లాలో పోలీసులు రెచ్చిపోతున్నారు. జనాలపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. గుర్రంపోడులో జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. సీఐ, ఎస్ఐలపై వేటు పడింది. తాజాగా మునుగోడు ఏఎస్ఐ రెచ్చిపోయాడు.…
Read More » -
చత్తీస్గడ్, దండకారణంలో భారీ ఎన్కౌంటర్..!
భైరంఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మమెట్ట అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు… ఎన్కౌంటర్ లో గాయపడిన RPC మావోయిస్టు కమిటీ సభ్యుడు రాకేష్ కుమార్..…
Read More » -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి.. మరొకరికి గాయాలు..!
క్రైమ్ మిర్రర్ శంకర్ పల్లి : పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ట్యూషన్ అయిపోగానే తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ…
Read More » -
మాల్ ఆసుపత్రిలో బాలుడి మరణం.. గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్..!?
నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం పరిధిలోని మాల్ టౌన్ నందు ఓ ఆసుపత్రి నందు, ఏడు సంవత్సరాల బాలుడు మృతి చెందినట్లు…
Read More » -
రైతును చితకబాదిన మునుగోడు ఏఎస్ఐ
నల్గొండ జిల్లాలో పోలీసులు రెచ్చిపోతున్నారు. జనాలపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. గుర్రంపోడులో జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. సీఐ, ఎస్ఐలపై వేటు పడింది. తాజాగా మునుగోడు ఏఎస్ఐ రెచ్చిపోయాడు.…
Read More » -
రోడ్డెక్కిన పోలీస్ భార్యలు..హైదరాబాద్లో ఫుల్ ట్రాఫిక్ జాం
తమ భర్తలకు సెలవులు ఇవ్వడం లేదంటూ కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న బెటాలియన్ పోలీసుల భార్యలు సాయంత్రం హైదరాబాద్ లో మెరుపు ధర్నాకు దిగారు. హైటెక్ సిటీ…
Read More » -
రూ. 500కోట్ల భూమి కబ్జా.. సీఎం బ్రదర్స్ పై ఆరోపణలు!రాచకొండ పోలీసుల క్లారిటీ..
మల్కాజ్ గిరి పరిధిలోని తిరుమలగిరిలో దాదాపు 5 వందల కోట్ల విలువైన భూమి వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. భూమికి సంబంధించి రాకేష్ రెడ్డి సోమాజిగూడ ప్రెస్…
Read More »