క్రైమ్
-
వాట్సాప్ లింక్ ఓపెన్ చేస్తే…రూ. 1.59 లక్షలు మాయం
వాట్సాప్ కు పి యం కిసాన్ ఏపీకే పేరిట వచ్చిన లింకును ఓపెన్ చేసిన రైతులు బ్యాంక్ ఖాతాలో నుంచి డబ్బులు మాయమయ్యాయి. దీంతో బాధిత రైతులు…
Read More » -
లంచంతో ఏసీబీకి పట్టుబడ్డ డిప్యుటీ తహసీల్దార్
కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం నాయబ్ తహసిల్దార్ మల్లేశం ఏసిబి అధికారులకు అడ్డగా దొరికిండు. ఎరడపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద నాలా కన్వర్షన్ కోసం ఆరువేలు…
Read More » -
చెరువులో దూకి ఎస్ఐ, కానిస్టేబుల్ సూసైడ్.. కామారెడ్డి జిల్లాలో కలకలం
కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఓ ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ తో పాటు కంప్యూటర్ ఆపరేటర్…
Read More » -
కేటీఆర్ అరెస్ట్ కు డేట్ ఫిక్స్!
తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న ఫార్మూలా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసు విచారణలో దూకుడుగా వెళుతున్న ఏసీబీ.. మున్సిపల్ శాఖ…
Read More » -
అల్లు అర్జున్ రాకముందే రేవతి మృతి!సీసీ కెమెగా ఫుటేజీలో సంచలన నిజాలు
తెలుగు రాష్ట్రాల్లో సంచనలంగా మారిన అల్లు అర్జున్ కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. సంధ్య థియేటర్ ఘటనలో సంచలన వాస్తవాలు బయటికి వస్తున్నాయి. పుష్ప హీరో అల్లు…
Read More » -
హనీ ట్రాప్ చేసి ఆటో డ్రైవర్ హత్య.. ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి
హైదరాబాద్ బోరబండ పరిధిలోని ఆటో డ్రైవర్ ను సినిమా స్టోరీ ని తలపించేలా హత్య చేశారు. ఈ హత్య ఏడాదిన్నర తర్వాత వెలుగులోనికి వచ్చింది. నిందుతులను పోలీసులు…
Read More » -
చిట్యాలలో 18 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా!
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో భారీ భూబాగోతం బయటపడింది. చిట్యాల శివారు.. మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం సర్వే నెం.34 లోని 18 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ…
Read More » -
ఫోక్ సింగర్ శృతి మర్డర్?
తెలంగాణ జానపద గాయని శృతి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. శృతిది ఆత్మహత్య కాదని.. ఆమెను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన…
Read More »