క్రైమ్
-
జ్యోతికి పాకిస్తాన్లో రాజభోగాలు – ఏకే-47లతో ఏడుగురు గన్మెన్లు కాపలాగా!
ఢిల్లీ, క్రైమ్ మిర్రర్ : పాక్ గూఢాచారి కేసుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో మరో బాంబ్ షెల్! శత్రుదేశమైన పాకిస్తాన్లో ఆమెకు రాజభోగాలు …
Read More » -
ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి
30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ అరుణ, డాక్యుమెంట్ రైటర్ అడ్డంగా దొరికిన ఘటన ఖమ్మం, క్రైమ్ మిర్రర్ : ఖమ్మం రూరల్ సబ్…
Read More » -
బైక్ కింద పడి భార్య మృతి.. యాసిడ్ తాగి భర్త సూసైడ్
ద్విచక్రవాహనంపై నుంచి పడి గర్భిణి మృతి చెందగా అది తట్టుకోలేక భర్త యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా…
Read More » -
ఇద్దరు పిల్లలున్న 40 ఏళ్ల అంటీతో 25 ఏళ్ల యువకుడి పెళ్లి.. టిఫిన్ బాగాలేదని సూసైడ్
ఇంస్టాగ్రామ్లో పరిచయం.. 40 ఏళ్ల ఆంటీని పెళ్లి చేసుకున్న 25 ఏళ్ల యువకుడు టిపిన్ వెస్ట్ చేస్తుందని యువకుడు మందలించడంతో ఉరేసుకొని ఆంటీ ఆత్మహత్య.. భయపడి విషం…
Read More » -
బోగి మారుతూ ట్రైన్ కింద పడి.. పిల్లల ముందే ముక్కలైన తల్లి
హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ లో విషాదం జరిగింది. అత్తగారి ఇంటికి వెళ్తూ.. ట్రైన్ కిందపడి మహిళ మృతి చెందింది. కళ్ళెదుటే తల్లి ట్రైన్ కిందపడి చనిపోవడంతో…
Read More » -
తండ్రిని గొడ్డలితో నరికి చంపిన తనయుడు! తండాలో విషాద ఘటన
కామారెడ్డి, క్రైమ్ మిర్రర్ : జిల్లాలోని అయ్యపల్లి తండాలో ఓ కుమారుడు తన తండ్రిని గొడ్డలితో నరికి హత్య చేసిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతుడు దేవసూత్…
Read More » -
శంషాబాద్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి
శంషాబాద్, క్రైమ్ మిర్రర్ : శనివారం అర్ధరాత్రి శంషాబాద్ మండలంలోని పెద్ద షాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ విజయ్ తీవ్రంగా గాయపడడంతో మృతి…
Read More » -
అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్..!
అమరావతి బ్యూరో, క్రైమ్ మిర్రర్ : మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేరళలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో ఆయన పై…
Read More » -
సిరాజ్ ఉగ్ర లింకులపై దర్యాప్తు వేగం
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్ నగరంలో అనుమానాస్పదంగా మకాం వేసిన సిరాజ్ అనే వ్యక్తి ఉగ్రవాద అనుబంధాలపై విచారణ కొనసాగుతోంది. గత ఏడు సంవత్సరాలుగా సిరాజ్…
Read More » -
మధ్యవర్తిపై కత్తి దాడి – భార్య పుట్టింటికి వెళ్లిందని హత్య
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: భార్య పుట్టింటికి వెళ్లిందనే కోపంతో పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తినే కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన మంగళూరులో చోటు చేసుకుంది.…
Read More »