-
తెలంగాణ
కన్నీరు తెప్పిస్తున్న హనుమకొండ ఇంటర్ అమ్మాయి సూసైడ్ లెటర్!
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రం, హనుమకొండ జిల్లాలోని నయీమ్ నగర్ లో ఉన్నటువంటి ఓ కాలేజీ లో శివాని అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు…
Read More » -
తెలంగాణ
ఒక వైపుకు వంగిన స్తంభం… పొంచి ఉన్న ప్రమాదం
క్రైమ్ మిర్రర్ , వేములపల్లి: నల్గొండ జిల్లా వేములపల్లి మండలము ఆమనగల్లు గ్రామంలోనీ శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానమునకు వెళ్లే రోడ్డు పక్కననే నేను ఉన్నాను.…
Read More » -
తెలంగాణ
బ్రేకింగ్ న్యూస్… గుండెపోటుతో రైతు మృతి!
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ :- మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన సమ్మరాతి సారయ్య ( 50) కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలుకి…
Read More » -
రాజకీయం
బ్రేకింగ్ న్యూస్!.. స్కూటీ పై వచ్చి ఎంపీ గోల్డ్ చైన్ ను దొంగలించిన దుండగులు!
– స్కూటీపై వచ్చి ఎంపీ చైన్ కొట్టేసిన దుండగులు – మార్నింగ్ వాక్ చేస్తుండగా ఈ దుర్ఘటన – దొంగలను పట్టుకోవాలని కేంద్ర హోం మంత్రికి లేఖ…
Read More » -
జాతీయం
వసూళ్లలో దూసుకుపోతున్న ‘మహావుతార్ నరసింహ’
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- ‘మహవుతార్ నరసింహ’ సినిమా వసూళ్లలో దూసుకుపోతుంది. హోంబలే ఫిలిమ్స్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను నమోదు…
Read More » -
తెలంగాణ
చెరువు భూమి కబ్జా చేసిన వారికి నోటీసులు జారీ చేయాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు,క్రైమ్ మిర్రర్:- చెరువులను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు..395 ఎకరాలు వున్న మునుగోడు పెద్ద చెరువు ఆక్రమణకు గురైందని…
Read More » -
సినిమా
క్రేజీ న్యూస్… కాంతార 3 లో రిషబ్ శెట్టితో పాటు ఎన్టీఆర్?
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇది ఒక గుడ్ న్యూస్. కాంతార సినిమా దేశవ్యాప్తంగా ఎంత పెద్ద బ్లాక్…
Read More » -
తెలంగాణ
నేడు రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:- కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు (సోమవారం) ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రెండో విడతలో మంజూరైన లబ్ధిదారులకు…
Read More » -
తెలంగాణ
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎస్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కలకలం
-ఐటీ ఉద్యోగుల హంగామా.. -రెండు లక్షల డ్రగ్స్ మద్యం పట్టివేత. -రూ. 50 లక్షల విలువ చేసే మూడు కార్ల స్వాధీనం. -ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుదల – డ్యామ్ గేట్లు మూసివేత
క్రైమ్ మిర్రర్, శ్రీశైలం:- తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న ప్రముఖ శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద ప్రవాహం తగ్గుదల చూపుతోంది. దాంతో అధికారులు డ్యామ్ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం…
Read More »








