క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మాజీ ప్రధానమంత్రులు మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్సింగ్కు అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మాజీ ప్రధానమంత్రులు పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త MS స్వామినాథన్కు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు.
ఇవి కూడా చదవండి :
One Comment