క్రైమ్ మిర్రర్, ములుగు(ప్రతినిధి) : జిల్లాలోని లక్నవరంలో ఈ నెల 19 నుంచి 26 వరకు పర్యాటకులకు అనుమతి నిలిపివేస్తున్నట్లు అధికారులు, పోలీసులు తెలిపారు. మేడారం మహాజాతర సందర్భంగా భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు, పర్యాటకులు సహకరించాలని కోరారు.
ఇవి కూడా చదవండి :
- నిరాశ్రయులకు నీడనిస్తున్న పగడాల కనకయ్య ఫౌండేషన్…
- చావు అంచుకు వెళ్లిన వ్యక్తికి ప్రాణం పోసిన పోలీస్.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్సై
- గైడ్గా ‘మై మేడారం యాప్’… యాప్ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క, కలెక్టర్
- బీఆర్ఎస్లో మరో వికెట్ డౌన్.. ఈసారి ఎమ్మెల్యే.. ఎలక్షన్ రిజల్ట్ రోజు నుంచే లీకులు..!!!
- ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. రంగంలోకి తెలంగాణ సీఎం???
2 Comments