క్రైమ్ మిర్రర్, వెంకటాపూర్(రామప్ప) : మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం హుండీలను బుధవారం ఉదయం 11 గం.లకు మండపం నందు విప్పి లెక్కించగా హుండీ ఆదాయం మొత్తం రూ. 7,33,433 వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివ కుమార్, ఏఎస్సై కృష్ణయ్య, దేవాదాయ శాఖ పరిశీలకులు అనిల్ కుమార్, ఈఓ బిళ్ళ శ్రీనివాస్, ఆలయ అర్చకులు, సిబ్బందిలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. పార్టీకి కీలక నేత రాజీనామా
- ఎంపీ పదవికి వెంకటేష్ నేత రాజీనామా.. బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు!!
- తెలంగాణలో రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు… ఎందుకో తెలుసా..??
- మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ.. ఆటో డ్రైవర్ల కీలక నిర్ణయం
- మరో పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్.. అక్కడి నుంచే ప్రారంభం!!