క్రైమ్ మిర్రర్, ములుగు(ప్రతినిధి) : భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు జె ఎం డబ్ల్యూ పి డివిజన్ కమిటీ వెంకటేష్ పేరుతో ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం రేపింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర పూర్తిగా ఆదివాసి సాంప్రదాయాలతో నిర్వహించాలని, హిందూ సాంప్రదాయాలైన లడ్డు, పులిహోర కాకుండా బెల్లం ప్రసాదంగా ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. జాతర ముగిసిన వెంటనే పరిసర ప్రాంతాల స్థానికులకు వ్యాధులు రాకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని లేఖలో డిమాండ్ చేశారు. జాతర కోసం పంటలు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కూలడం ఖాయం.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానంతో కన్న కూతుర్ని హతమార్చిన తండ్రి
- కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం పెద్దఎత్తున పోటీ.. 17 ఎంపీ సీట్లకు 306 దరఖాస్తులు
- కాంగ్రెస్ పార్టీలో విషాదం.. పెద్దపల్లి మాజీ MLA కన్నుమూత
- బాలికల ఆత్మహత్య ఘటన కేసులో కీలక మలుపు….
One Comment