Viral
-
ఆంధ్ర ప్రదేశ్
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలెర్ట్… భారీ వాహనాలకు అనుమతి లేదు?
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలంలో ఈనెల 26వ తారీకున మహాశివరాత్రి సందర్భంగా పోలీస్ అధికారులు కొన్ని ఆంక్షలు విధించారు. పెద్ద ఎత్తున…
Read More » -
తెలంగాణ
మనస్థాపానికి గురై… “చనిపోతున్న అమ్మ”అంటూ నోట్ బుక్ లో రాసి సూసైడ్ చేసుకున్న 8వ తరగతి విద్యార్థి!..
క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో మరో విషాదం చోటు చేసుకుంది. 8వ తరగతికి చెందిన విద్యార్థి మనస్థాపానికి గురై పాఠశాల భవనం పై…
Read More » -
అంతర్జాతీయం
ప్రపంచవ్యాప్తంగా వృద్ధిరేటు తగ్గుముఖం… కానీ భారత్ లో డిఫరెంట్:Aon సర్వే
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా వృద్ధిరేటు అనేది తగ్గుతుందని Aon PLC సర్వేలో తేల్చి చెప్పింది. కానీ ప్రపంచంలోని అన్ని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరుపై మండిపడ్డ హైకోర్టు..
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులపై తాజాగా రాష్ట్ర హైకోర్టు మండిపడింది. అసలు పోలీసులు రాష్ట్రంలో విధినిర్వర్తులు సరిగా పాటిస్తూ సక్రమంగా చేస్తున్నారా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడే గ్రూప్స్ -2 మెయిన్స్ ఎగ్జామ్… అన్ని ఏర్పాట్లు రెడీ: ఏపీపీఎస్సీ
క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ఇవాళ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇందుకుగాను కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని…
Read More » -
క్రైమ్
చోరీకి గురైన సెల్ఫోన్… బ్యాంకు ఖాతా ఖాళీ చేసిన దొంగ
చౌటుప్పల్, (క్రైమ్ మిర్రర్):- చోరీకి గురైన సెల్ఫోన్ నుండి ఓ దొంగ బ్యాంకు ఖాతా ఖాళీ చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ బస్ స్టాప్…
Read More » -
తెలంగాణ
చండూరు రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
చండూరు, క్రైమ్ మిర్రర్:- చండూరు మున్సిపాలిటీలో నిర్మిస్తున్న రోడ్డు వెడల్పు పనులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం సాయంత్రం పరిశీలించి కాంట్రాక్టర్ కు పలు…
Read More » -
తెలంగాణ
గొల్లపల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా గొల్లపల్లి మండల కేంద్రంలో లో అక్రమ నిర్మాణాల కూల్చివేత…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
గ్రూప్ -2 మెయిన్స్ వాయిదా!… ఫలించిన అభ్యర్థుల ఏడుపులు?
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. తాజాగా రేపు జరగాల్సిన ఎగ్జామ్స్ ను వాయిదా…
Read More » -
తెలంగాణ
రాష్ట్ర మహిళా సమాఖ్య సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త!..
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. మహిళా సమాఖ్య సభ్యులకు ఏడాదికి రెండు నాణ్యమైన చీరలు…
Read More »