Viral
-
ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ కు రెడ్ అలర్ట్!.. పిడుగులు పడే అవకాశం.. జర జాగ్రత్త?
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా ప్రజలు వణికి పోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ నుంచి అతి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అమరావతే రాజధాని… మరి వైసిపి మాటలు జనాలు ఉంటారా?
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్నారు కూటమి ప్రభుత్వం. రెండు రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోడీతో పునర్నిర్మాణ శంకుస్థాపన పనులు…
Read More » -
తెలంగాణ
కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు – వాస్తవాలపై చర్చా కార్యక్రమం: మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:- తెలంగాణకు జలభాండాగారమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నిన కుట్రలను పటాపంచలు చేసి ప్రజలకు అసలు వాస్తవాలను వివరించడానికి కాళేశ్వరం గోదావరినది…
Read More » -
తెలంగాణ
సీఎంవోలో ప్రక్షాళన- సీఎం రేవంత్రెడ్డి టీమ్ ఇదే…!
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :– సీఎం రేవంత్రెడ్డి అధికారం చేపట్టి ఏడాదిన్నర దాటింది. అయినా… ఇప్పటి వరకు పట్టుసాధించలేకపోయారు. అధికారుల సహకారం కూడా ఆయనకు అంతంత…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పవన్ దగ్గుతున్నాడని విక్స్ చాక్లెట్ ఇచ్చిన మోడీ – అభిమానమా…! వ్యూహమా…!
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో:– ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాని మోడీ, అమిత్షా అయితే……
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
డ్వాక్రా మహిళలకు పెద్దపీట వేసిన ఏపీ ప్రభుత్వం!.. డ్వాక్రా మహిళలకు ప్రత్యేకంగా యాప్ ప్రారంభం?
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరికొత్త నిర్ణయాలను తీసుకుంటూ అభివృద్ధి బాటలో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్…
Read More » -
అంతర్జాతీయం
యుద్ధమే జరిగితే… పాకిస్తాన్ కు సపోర్ట్ చేసే దేశాలు ఇవే!..
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా కాశ్మీర్ లోని పల్గంలో జరిగిన ఉగ్రవాది…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి సభకు గైర్హాజరైన చిరంజీవి… అసలు కారణం ఇదే?
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఎంతో ఘనంగా నిన్న అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ పర్యటన ఘనంగా ముగిసింది. అమరావతి రాజధానిగా పలు శంకుస్థాపన కార్యక్రమాలకు…
Read More » -
తెలంగాణ
తడిసిన పంటను తక్షణమే కొనుగోలు చేసి, నష్టపరిహారం చెల్లించాలి: గోల్కొండ కిరణ్
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పుర్ ప్రతినిధి:- ఈదురు గాలులు, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని మహాదేవ్ పుర్ బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి…
Read More » -
తెలంగాణ
రావిర్యాలలో శ్రీ లక్ష్మీ పెట్రోల్ బంక్ పై దాడి చేసిన దుండగులు
మహేశ్వరం, ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):- రాత్రి 12గంటల గంటల సమయంలో తుక్కుగూడ మున్సిపాలిటి పరిధిలో రావిర్యాల శ్రీ లక్ష్మీ బాలాజీ పెట్రోల్ బంక్ లో బాటిల్ తీసుకొని పెట్రోల్…
Read More »