#Congress Party
-
తెలంగాణ
అన్నం తినేవాడు ఎవడు ఇలా మాట్లాడడు : హరీష్ రావు
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ కు సీఎం రేవంత్…
-
తెలంగాణ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం.. నగర శివార్లలో ఓ హోటల్లో 11 మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశం!!!??
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైందని ప్రచారం జరుగుతోంది. 11 మంది హస్తం పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ శివార్లలో…
-
తెలంగాణ
కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ కసరత్తు.. ఎవరికి అవకాశం దక్కనుంది..??
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ లో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. జూలై 4 మంత్రి వర్గ పునర్వవస్థీకరణకు హైకమాండ్ గ్రీన్…
-
తెలంగాణ
ఏదో ఒక రోజు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిని అవుతా.. సీనియర్ నేత జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎవర్ని నియమిస్తారనేది ప్రస్తుతం హాట్ టాఫిక్గా మారింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్…
-
తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ బిజీ.. నేడు సమావేశాలు, రేపు ఢిల్లీకి!!
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో ఈ నెల 4న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు…
-
తెలంగాణ
గ్రామస్థాయి రెవెన్యూ అధికారి (వీఎల్వో) పోస్టులకు దరఖాస్తుల వెల్లువ..
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులను మళ్లీ నియామించేందుకు రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిలో…
-
తెలంగాణ
కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. ఎమ్మెల్సీ కవిత
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్రెడ్డి వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్…
-
తెలంగాణ
రైతు భరోసాపై గందరగోళం.. మంత్రుల్లో విభేదాలు!
క్రైమ్ మిర్రర్ : రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న రైతులకు మళ్లీ నిరాశే ఎదురైంది. రేపుమాపు అంటూ ఏడాదిగా నెట్టుకొస్తున్న రేవంత్ సర్కార్… సంక్రాంతికి ఖచ్చితంగా రైతు…
-
తెలంగాణ
తెలంగాణ సచివాలయంపై జాతీయ పతాకం అవనతం…వారం రోజుల పాటు అధికారిక వేడుకలు రద్దు
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రఖ్యాత ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం సంతాపాన్ని వ్యక్తం చేసింది.…
-
తెలంగాణ
దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి.. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : దేశ ప్రజల గుండెల్లో గాయమైందని.. తమకు దైవ సమానమైన అంబేద్కర్ గురించి అమిత్ షా చులకనగా మాట్లాడారని టీపీసీసీ…