క్రైమ్
-
తండ్రిని గొడ్డలితో నరికి చంపిన తనయుడు! తండాలో విషాద ఘటన
కామారెడ్డి, క్రైమ్ మిర్రర్ : జిల్లాలోని అయ్యపల్లి తండాలో ఓ కుమారుడు తన తండ్రిని గొడ్డలితో నరికి హత్య చేసిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతుడు దేవసూత్…
Read More » -
శంషాబాద్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి
శంషాబాద్, క్రైమ్ మిర్రర్ : శనివారం అర్ధరాత్రి శంషాబాద్ మండలంలోని పెద్ద షాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ విజయ్ తీవ్రంగా గాయపడడంతో మృతి…
Read More » -
అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్..!
అమరావతి బ్యూరో, క్రైమ్ మిర్రర్ : మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేరళలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో ఆయన పై…
Read More » -
సిరాజ్ ఉగ్ర లింకులపై దర్యాప్తు వేగం
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్ నగరంలో అనుమానాస్పదంగా మకాం వేసిన సిరాజ్ అనే వ్యక్తి ఉగ్రవాద అనుబంధాలపై విచారణ కొనసాగుతోంది. గత ఏడు సంవత్సరాలుగా సిరాజ్…
Read More » -
మధ్యవర్తిపై కత్తి దాడి – భార్య పుట్టింటికి వెళ్లిందని హత్య
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: భార్య పుట్టింటికి వెళ్లిందనే కోపంతో పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తినే కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన మంగళూరులో చోటు చేసుకుంది.…
Read More » -
మానవత్వాన్ని మింగేసిన దురాగతి – నాలుగేళ్ల పాపపై అత్యాచారం, హత్య
ఆంధ్రప్రదేశ్లో మరోమారు మానవత్వాన్ని తలదించుకునే దారుణం చోటుచేసుకుంది. కడప జిల్లా మైలవరం మండలం ఏ.కంబాలదిన్నె గ్రామంలో నాలుగేళ్ల పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘాతుకం ఆదివారం…
Read More » -
తిరుమలలో అపచార అలజడి – నిద్రలో టీటీడీ నిఘా వ్యవస్థ
తిరుమల, (క్రైమ్ మిర్రర్): పవిత్ర క్షేత్రమైన తిరుమలలో శాంతి, భద్రతలపై ప్రశ్నలు తలెత్తిస్తున్నాయి. వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాల నేపధ్యంలో టీటీడీ నిఘా వ్యవస్థ నిర్లక్ష్యానికి నిదర్శనంగా…
Read More » -
సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ దాడులు
హైదరాబాద్, మే 23 (క్రైమ్ మిర్రర్): హైదరాబాద్లో అవినీతి మరోసారి వెలుగు చూసింది. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విట్టాల్ రావును…
Read More » -
నారాయణపూర్ ఎన్కౌంటర్ – నంబాల కేశవరావు మృతి చుట్టూ వివాదాలు
నారాయణపూర్/హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్పై వివాదాలు ముదురుతున్నాయి. ఈ ఆపరేషన్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందగా,…
Read More » -
కాల్ సెంటర్ ముసుగులో భారీ సైబర్ మోసాలు
అనకాపల్లి, క్రైమ్ మిర్రర్ : ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. అచ్యుతాపురం ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని, విదేశీయులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న భారీ కాల్…
Read More »