-
తెలంగాణ
ముడుపులతో మూలమలుపుల రోడ్డు నిర్మాణం..
క్రైమ్ మిర్రర్, నాంపల్లి:- నాంపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చొరువతో కేంద్రం నుండి నాలుగు సైడ్ల కిలోమీటర్ పొడవునా నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం…
Read More » -
తెలంగాణ
నాగోల్లో షటిల్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి
హైదరాబాద్ (క్రైమ్ మిర్రర్):-హైదరాబాద్ నగరంలోని నాగోల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. షటిల్ ఆట ఆడుతుండగా 25 ఏళ్ల యువకుడు రాకేష్ అకస్మాత్తుగా కుప్పకూలి మృతిచెందాడు. రాకేష్ స్వస్థలం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబు పాలనపై ఫైర్ అయిన వైసీపీ నేతలు?
క్రైమ్ మిర్రర్, ప్రకాశం న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత అధికారంలో ఉన్న కోటను ప్రభుత్వంపై అలాగే చంద్రబాబు నాయుడు పై గిద్దలూరు ఇంచార్జ్ కేపీ నాగార్జున…
Read More » -
క్రైమ్
ఇకపై మూవీ పైరసీ చేస్తే మూడేళ్లు జైలు శిక్ష!..
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ఈమధ్య మూవీ పైరసీ అనే భూతం యావత్ భారత దేశమంతా కూడా వ్యాపించింది. చాలా సినిమాలు విడుదలైన రోజే పైరసీకి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
వరుస దొంగతనాలు… ఒంగోలు ప్రజల గుండెల్లో భయం!
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు నగరంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఒంగోలు ప్రజలకు కంటిమీద కునుకు ఉండడం…
Read More » -
క్రీడలు
టెస్ట్ క్రికెట్ మజాని ఇస్తుంది… ఆఖరి టెస్ట్ లో విజయం సాధించి డ్రాగ ముగిస్తాం : కెప్టెన్ గిల్
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న అండర్సన్- టెండూల్కర్ టెస్ట్ సిరీస్ లలో భాగంగా ఇప్పటివరకు 4 మ్యాచులు ముగిసాయి. ఇందులో…
Read More » -
తెలంగాణ
చేనేత, పద్మశాలి కుటుంబాలకు అండగా ఉంటా : రాపోలు జయప్రకాష్
చండూరు, క్రైమ్ మిర్రర్:- చేనేత కార్మికులకు, పేద పద్మశాలీయులకు తాను ఎప్పుడు అండగా ఉంటానని బీసీ కమిషన్ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత రాపోలు జయప్రకాష్ అన్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ “సృష్టి” ఫెర్టిలిటీ సెంటర్పై పోలీసుల ఆరా…ముగ్గురు వైద్యులు అజ్ఞాతంలోకి
విజయవాడ (క్రైమ్ మిర్రర్):-హైదరాబాద్లోని “సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్” వ్యవహారంలో డాక్టర్ నమ్రత అరెస్టు అనంతరం, తాజాగా విజయవాడలో అదే పేరుతో ఉన్న “సృష్టి ఫెర్టిలిటీ…
Read More » -
తెలంగాణ
తెలంగాణలో స్థానిక ఎన్నికలు రెండు దశల్లో నిర్వహణకు ప్రతిపాదన
హైదరాబాద్ (క్రైమ్ మిర్రర్):-తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను మూడు దశల బదులు రెండు దశల్లో నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు…
Read More » -
అంతర్జాతీయం
ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై జాతి విద్వేష దాడి
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్:- విదేశాల్లో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో సౌరబ్ ఆనంద్ అనే భారత విద్యార్థిపై గుర్తుతెలియని…
Read More »