క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తెలుగు రెష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కు మార్చాలంటూ గతంలో బీఆర్ఎస్ నేత జగదీష్రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ప్రభుత్వం, రేవంత్రెడ్డి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా స్పందించాలని సుప్రీంకోర్టు సూచించింది.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు.. జాబితా విడుదల అప్పుడే!!
- దద్దరిల్లిన అసెంబ్లీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య ఆరుగ్యారెంటీలు, రాజకీయ అంశాలపై వాడీవేడి చర్చ
- తెలుగుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ సహా మరో ఇద్దరికి భారతరత్న..
- అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన.. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్
- దారులన్నీ ఇంద్రవెల్లి వైపే.. మహాపూజతో నేటి నుండి ఆదివాసీ ఉత్సవం షురూ..
One Comment