National

తెలుగుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ సహా మరో ఇద్దరికి భారతరత్న..

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మాజీ ప్రధానమంత్రులు మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌‌కు అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మాజీ ప్రధానమంత్రులు పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌‌, వ్యవసాయ శాస్త్రవేత్త MS స్వామినాథన్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు.

ఇవి కూడా చదవండి : 

  1. అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన.. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్
  2. దారులన్నీ ఇంద్రవెల్లి వైపే.. మహాపూజతో నేటి నుండి ఆదివాసీ ఉత్సవం షురూ..
  3. రేవంత్ రెడ్డి దెబ్బకు నీరుగారిపోతున్న బీఆర్‌ఎస్… కేసీఆర్‌కు పెద్ద కష్టమే!!!
  4. అసెంబ్లీ సమావేశాలపై బీఏసీలో కీలక నిర్ణయాలు..!!

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana. Crime Mirror Telugu Daily News Paper is established and running by Mr. Makam Gangahar, he is a visionary journalist form Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.