Andhra Pradesh

ఇద్దరు అధికారులకు విధించిన శిక్షను సవరించిన హైకోర్టు

క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్:  ఇద్దరు విద్యాశాఖ అధికారులకు విధించిన జైలు శిక్షను రాష్ట్ర హైకోర్టు సవరించింది. కోర్టు ధిక్కరణ కేసులో భాగంగా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌, ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ రామకృష్ణకు నెల రోజుల పాటు జైలు శిక్ష, రెండు వేలు జరిమానా విధిస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే

Read More : ప్రేమ వల్ల కాదు.. భయం వల్లే.. మెగా కుటుంబంపై మంత్రి రోజా ఆరోపణలు –

అయితే ఆ ఇద్దరు అధికారులు హైకోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పిన నేపథ్యంలో జైలు శిక్షను రద్దు చేసింది. అందుకు అనుగుణంగా సాయంత్రం వరకు కోర్టులోనే నిలబడాలని ఆదేశాలు జారీ చేసింది. సర్వీసు అంశాలకు సంబంధించిన కేసులో గతంలో ఇచ్చిన హైకోర్టును తీర్పును అమలు చేయని నేపథ్యంలో శిక్ష విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ad 728x120 SRI swami - Crime Mirror

ఇవి కూడా చదవండి …
  1. ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. 100 ఎకరాల్లో 5లక్షల మందితో సభ ! –
  2. వరల్డ్‌ టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్‌ –
  3. జనాభాలో భారత్ నెంబర్ 1 .. వెనుకబడిన చైనా ! –
  4. వివాదంలో బండి సంజయ్ కుమారుడు.. తోటి విద్యార్థిని కొడుతున్న వీడియో వైరల్.. భగీరథ్ ను సస్పెండ్ చేసిన మహీంద్ర యూనివర్సిటీ –
  5. ఉప్పల్‌ స్టేడియంలో ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌..2500 మంది పోలీసులతో భద్రత –

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.