Uncategorized

కల్తీ మద్యం తాగితే చావరా!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : 

కల్తీ మద్యం తాగితే కచ్చితంగా చనిపోతారని బిహార్​ సీఎం నితీశ్​కుమార్​ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా బిహార్​లో కల్తీ మద్యం తాగి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులతో పాటు ప్రతిపక్షాలు పరిహారం చెల్లించాలని ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అసెంబ్లీలో నితీశ్​ మాట్లాడుతూ పరిహారం చెల్లించేది లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో మద్యపాన నిషేదం అమలులో ఉందని గుర్తు చేశారు.

More Read : తెలంగాణలో రాజకీయ పార్టీల హడావిడి … ముందస్తు సర్వేలు –

ad 728x120 SRI swami - Crime Mirror

ఇవి కూడా చదవండి … 
  1. హైదరాబాద్‌లో పెరుగుతున్న గంజాయి, డ్రగ్స్ కేసులు..
  2. బీఆర్ఎస్ పార్టీ కిసాన్ సెల్ ఏర్పాటు : జాతీయ రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్‌కు బాధ్యతలు –
  3. మిస్టర్ “టీ” నవీన్ రెడ్డి కన్‌ఫెషన్ స్టేట్‌మెంట్‌..వైశాలిని చిత్ర హింసలకు గురి చేశా –
  4. బీజేపీలో ఈటలకు ఘోర అవమానం! బండి సంజయ్ కావాలనే చేస్తున్నారా? –
  5. ఢిల్లీలో బీఆర్‌ఎస్ ఆఫీస్ ప్రారంభం.. కేసీఆర్ వెంట జాతీయ నేతలు – 

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.